Logo
Download our app
ఎక్సైజ్ అధికారులకు సన్మానం
NEWS   Sep 11,2026 05:03 pm
కామారెడ్డి ఎక్సైజ్ సీఐ పోశెట్టి, ఎస్‌ఐలు శ్రీనివాస్, విజయ్ సిద్ధార్థ, కిరణ్‌లను MRPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. భాగయ్య, అంబేద్కర్ సంఘం కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి. శివరాజు కలిసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విధి నిర్వహణలో ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను కోరారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మరింత సమర్థంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

Top News


LATEST NEWS   Sep 11,2026 04:58 pm
ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
తెలంగాణ ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీతో గడువు ముగియనుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్...
LATEST NEWS   Sep 11,2026 04:58 pm
ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
తెలంగాణ ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీతో గడువు ముగియనుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్...
LATEST NEWS   Sep 11,2026 04:57 pm
ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధినేత
ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాబోతున్నారు. రేపు, ఎల్లుండి (ఆదివారం, సోమవారం) జరగబోయే బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు. 2019లో భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న...
LATEST NEWS   Sep 11,2026 04:57 pm
ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధినేత
ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాబోతున్నారు. రేపు, ఎల్లుండి (ఆదివారం, సోమవారం) జరగబోయే బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు. 2019లో భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న...
LATEST NEWS   Sep 11,2026 12:18 pm
17న ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించాలి
తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. ప్రతి ఇంటిలో దీపాలు...
LATEST NEWS   Sep 11,2026 12:18 pm
17న ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించాలి
తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. ప్రతి ఇంటిలో దీపాలు...
⚠️ You are not allowed to copy content or view source