మూడేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం!
NEWS Sep 09,2026 09:40 am
AP: మూడేళ్లలో రూ.35వేల కోట్లతో రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి చరిత్ర సృష్టిస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్ రెండో రోజున ఆయన మాట్లాడారు. ‘‘వంశధార, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, కావేరి, పెన్నా నదులు అనుసంధానమైతే రిజర్వాయర్లన్నీ నింపుకోవచ్చు.. అని అన్నారు.