Logo
Download our app
ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా నూనావత్ రాజు
NEWS   Sep 04,2026 06:59 pm
కోరుట్ల: SRSP క్యాంప్ గడి కల్లూరు రోడ్ ప్రాథమిక పాఠశాల నూనావత్ రాజు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. విద్యార్థుల సంఖ్య పెంపు, పాఠశాల అభివృద్ధి, నాణ్యమైన విద్య అందించేందుకు చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. ఆయన కృషితో పాఠశాలలో ప్రస్తుతం 365 మంది విద్యార్థులు చదువుతున్నారు. రాజు ఎంపిక పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు అభినందనలు తెలిపారు.

Top News


LATEST NEWS   Sep 04,2026 06:59 pm
రైతు సమస్యలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట
బూర్గంపాడు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై నిరసన చేపట్టారు. మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌...
LATEST NEWS   Sep 04,2026 06:59 pm
రైతు సమస్యలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట
బూర్గంపాడు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై నిరసన చేపట్టారు. మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌...
LATEST NEWS   Sep 04,2026 06:58 pm
రాయికల్ మండలానికి 5 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
రాయికల్: జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా రాయికల్ మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అల్లిపూర్ ZPHS హిందీ ఉపాధ్యాయుడు జె. వసంతరావు, ఇటిక్యాల ZPHS భౌతిక...
LATEST NEWS   Sep 04,2026 06:58 pm
రాయికల్ మండలానికి 5 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
రాయికల్: జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా రాయికల్ మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అల్లిపూర్ ZPHS హిందీ ఉపాధ్యాయుడు జె. వసంతరావు, ఇటిక్యాల ZPHS భౌతిక...
LATEST NEWS   Sep 04,2026 03:54 pm
తీగలగుట్టపల్లి వద్ద తారు రోడ్డు
కరీంనగర్: తీగలగుట్టపల్లి ఆర్‌ఓబీ నిర్మాణం 2028 వరకు సాగనుండటంతో కరీంనగర్-చొప్పదండి వాహనదారుల కష్టాలను గుర్తించి కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకున్నారు. రూ.28 లక్షల మున్సిపల్...
LATEST NEWS   Sep 04,2026 03:54 pm
తీగలగుట్టపల్లి వద్ద తారు రోడ్డు
కరీంనగర్: తీగలగుట్టపల్లి ఆర్‌ఓబీ నిర్మాణం 2028 వరకు సాగనుండటంతో కరీంనగర్-చొప్పదండి వాహనదారుల కష్టాలను గుర్తించి కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకున్నారు. రూ.28 లక్షల మున్సిపల్...
⚠️ You are not allowed to copy content or view source