Logo
Download our app
రైతు సమస్యలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట
NEWS   Sep 04,2026 06:59 pm
బూర్గంపాడు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై నిరసన చేపట్టారు. మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. రైతుబంధు, సన్న వడ్ల బోనస్‌, యూరియా, రైతుబీమా, నీటిపారుదల, విద్యుత్‌ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Top News


LATEST NEWS   Sep 04,2026 06:59 pm
ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా నూనావత్ రాజు
కోరుట్ల: SRSP క్యాంప్ గడి కల్లూరు రోడ్ ప్రాథమిక పాఠశాల నూనావత్ రాజు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. విద్యార్థుల సంఖ్య పెంపు, పాఠశాల అభివృద్ధి, నాణ్యమైన...
LATEST NEWS   Sep 04,2026 06:59 pm
ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా నూనావత్ రాజు
కోరుట్ల: SRSP క్యాంప్ గడి కల్లూరు రోడ్ ప్రాథమిక పాఠశాల నూనావత్ రాజు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. విద్యార్థుల సంఖ్య పెంపు, పాఠశాల అభివృద్ధి, నాణ్యమైన...
LATEST NEWS   Sep 04,2026 06:58 pm
రాయికల్ మండలానికి 5 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
రాయికల్: జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా రాయికల్ మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అల్లిపూర్ ZPHS హిందీ ఉపాధ్యాయుడు జె. వసంతరావు, ఇటిక్యాల ZPHS భౌతిక...
LATEST NEWS   Sep 04,2026 06:58 pm
రాయికల్ మండలానికి 5 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
రాయికల్: జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా రాయికల్ మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అల్లిపూర్ ZPHS హిందీ ఉపాధ్యాయుడు జె. వసంతరావు, ఇటిక్యాల ZPHS భౌతిక...
LATEST NEWS   Sep 04,2026 03:54 pm
తీగలగుట్టపల్లి వద్ద తారు రోడ్డు
కరీంనగర్: తీగలగుట్టపల్లి ఆర్‌ఓబీ నిర్మాణం 2028 వరకు సాగనుండటంతో కరీంనగర్-చొప్పదండి వాహనదారుల కష్టాలను గుర్తించి కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకున్నారు. రూ.28 లక్షల మున్సిపల్...
LATEST NEWS   Sep 04,2026 03:54 pm
తీగలగుట్టపల్లి వద్ద తారు రోడ్డు
కరీంనగర్: తీగలగుట్టపల్లి ఆర్‌ఓబీ నిర్మాణం 2028 వరకు సాగనుండటంతో కరీంనగర్-చొప్పదండి వాహనదారుల కష్టాలను గుర్తించి కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకున్నారు. రూ.28 లక్షల మున్సిపల్...
⚠️ You are not allowed to copy content or view source