Logo
Download our app
FPO కాన్క్లేవ్‌లో రాయికల్ PACS ప్రతినిధులు
NEWS   Sep 03,2026 01:04 pm
రాయికల్ : రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతమే లక్ష్యంగా హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ ఎఫ్‌పీఓ కాన్క్లేవ్‌లో రాయికల్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. పీఏసీఎస్‌ సీఈఓ ఎలిగేటి రవికుమార్‌, చైర్మన్‌ ఏనుగు మల్లారెడ్డి సమావేశానికి హాజరయ్యారు. పంటల సేకరణ, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, బ్యాంకు రుణాలు, రైతులకు మెరుగైన మార్కెట్‌ అవకాశాలపై సమావేశంలో చర్చించారు.

Top News


ASTROLOGY   Sep 06,2026 06:30 am
300 ఏళ్ల తర్వాత నిత్య జలాభిషేకం!
ములుగు: వెంకటాపూర్‌ మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో 300 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం పునఃప్రారంభమైంది. 17వ శతాబ్దంలో భూకంపంతో ఆలయ గర్భగుడి...
ASTROLOGY   Sep 06,2026 06:30 am
300 ఏళ్ల తర్వాత నిత్య జలాభిషేకం!
ములుగు: వెంకటాపూర్‌ మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో 300 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం పునఃప్రారంభమైంది. 17వ శతాబ్దంలో భూకంపంతో ఆలయ గర్భగుడి...
LATEST NEWS   Sep 05,2026 10:19 pm
విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్‌లో తీవ్ర విషాదం. విద్యుత్ షాక్ తో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరభద్రనగర్ కు చెందిన...
LATEST NEWS   Sep 05,2026 10:19 pm
విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్‌లో తీవ్ర విషాదం. విద్యుత్ షాక్ తో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరభద్రనగర్ కు చెందిన...
LATEST NEWS   Sep 05,2026 10:17 pm
వరంగల్ అభివృద్ధిపై సీఎం దృష్టి సారించారు
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని 52వ డివిజన్ లో...
LATEST NEWS   Sep 05,2026 10:17 pm
వరంగల్ అభివృద్ధిపై సీఎం దృష్టి సారించారు
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని 52వ డివిజన్ లో...
⚠️ You are not allowed to copy content or view source