కుడా చైర్మన్ గా గుండ సుధారాణి
NEWS Sep 03,2026 04:19 pm
వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణిని నియమించారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మంత్రి సురేఖను భర్తరాఫ్ చేయడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఇంకొకరికి పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గతంలో గుండు సుధారాణి ఎంపీగా,టిటిడి బోర్డు మెంబర్,మేయర్ గా పని చేశారు.మళ్ళీ ఇప్పుడు కుడా చైర్మన్ పదవి వరించడంతో ఆమె అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.