Logo
Download our app
అధికారులతో ఐటీడీఏ పీఓ రాహుల్‌ సమీక్ష
NEWS   Sep 02,2026 11:23 pm
మణుగూరు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం ఐటీడీఏ పీఓ రాహుల్‌ నియోజకవర్గస్థాయి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల వారీగా సమస్యలు, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకుని, పనులను వేగవంతం చేసి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.

Top News


BIG NEWS   Sep 02,2026 11:29 pm
సీతారాంపురం రీ-సర్వేను పరిశీలించిన జేసీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు....
BIG NEWS   Sep 02,2026 11:29 pm
సీతారాంపురం రీ-సర్వేను పరిశీలించిన జేసీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు....
LATEST NEWS   Sep 02,2026 11:29 pm
ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు
నిర్మల్‌: వాల్మీకి నగర్‌ కాలనీలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, అభిమానులు కలిసి కేక్‌...
LATEST NEWS   Sep 02,2026 11:29 pm
ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు
నిర్మల్‌: వాల్మీకి నగర్‌ కాలనీలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, అభిమానులు కలిసి కేక్‌...
ENTERTAINMENT   Sep 02,2026 11:27 pm
రూ.200 కోట్ల సింహాసనంపై 'ఇరుముడి'
రవితేజ, ప్రియా భవాని శంకర్‌ జంటగా నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే రూ.200 కోట్ల...
ENTERTAINMENT   Sep 02,2026 11:27 pm
రూ.200 కోట్ల సింహాసనంపై 'ఇరుముడి'
రవితేజ, ప్రియా భవాని శంకర్‌ జంటగా నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే రూ.200 కోట్ల...
⚠️ You are not allowed to copy content or view source