Logo
Download our app
ఊకె శిరీష కుటుంబానికి అండగా ప్రభుత్వం
NEWS   Sep 01,2026 10:35 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటుగూడెంలో మంగళవారం ఊకె శిరీష కుటుంబాన్ని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబానికి ప్రభుత్వపరంగా అవసరమైన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Sep 01,2026 10:36 pm
బాలికల కెరీర్‌ సన్నద్ధతపై అవగాహన
భద్రాచలం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం బాలికల కెరీర్‌ అభివృద్ధిపై ‘లాంచ్ గర్ల్స్ కెరీర్ రెడీనెస్’ కార్యక్రమం నిర్వహించారు. స్వీయ అవగాహన, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్, సమస్య...
LATEST NEWS   Sep 01,2026 10:36 pm
బాలికల కెరీర్‌ సన్నద్ధతపై అవగాహన
భద్రాచలం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం బాలికల కెరీర్‌ అభివృద్ధిపై ‘లాంచ్ గర్ల్స్ కెరీర్ రెడీనెస్’ కార్యక్రమం నిర్వహించారు. స్వీయ అవగాహన, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్, సమస్య...
LATEST NEWS   Sep 01,2026 10:36 pm
ఏరియా ప్రకారం లైసెన్స్ ఫీజులు వసూలు చేయాలి
ట్రేడ్ లైసెన్స్ వసూళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవనిగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకన్న అధికారులతో సమావేశం నిర్వహించారు....
LATEST NEWS   Sep 01,2026 10:36 pm
ఏరియా ప్రకారం లైసెన్స్ ఫీజులు వసూలు చేయాలి
ట్రేడ్ లైసెన్స్ వసూళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవనిగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకన్న అధికారులతో సమావేశం నిర్వహించారు....
LATEST NEWS   Sep 01,2026 10:35 pm
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
కరీంనగర్: నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పాలకవర్గం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. 27వ డివిజన్‌లో సుడా నిధులతో సీసీ రోడ్డు పనులకు, 30వ...
LATEST NEWS   Sep 01,2026 10:35 pm
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
కరీంనగర్: నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పాలకవర్గం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. 27వ డివిజన్‌లో సుడా నిధులతో సీసీ రోడ్డు పనులకు, 30వ...
⚠️ You are not allowed to copy content or view source