మూడు ₹200 కోట్లతో మమిత హ్యాట్రిక్!
NEWS Sep 01,2026 01:10 pm
‘ప్రేమలు’ ఫేం మమితా బైజు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా మారింది. కేవలం 29 రోజుల్లోనే ఆమె నటించిన 3 సినిమాలు వరుసగా ₹200 కోట్లకుపైగా వసూలు చేసి.. హ్యాట్రిక్ కొట్టిన తొలి ఇండియన్ నటిగా చరిత్ర సృష్టించింది. జననాయగన్ (₹300 కోట్లు), విశ్వనాథ్ అండ్ సన్స్ (₹240 కోట్లు), బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ ( ₹250 కోట్లు). తన క్యూట్నెస్తో యూత్ను కట్టిపడేస్తోంది మలయాళ ముద్దుగుమ్మ.