మంకమ్మతోటలో రూ.70 లక్షలతో అభివృద్ధి పనులు
NEWS Sep 01,2026 12:04 am
కరీంనగర్: నగరంలోని 45వ డివిజన్ మంకమ్మతోట ప్రాంతంలో రూ.70 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, dy మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, స్థానిక కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.