Logo
Download our app
హల్ద్వానీ ఘటనపై కరీంనగర్‌లో కాంగ్రెస్ ఫిర్యాదు
NEWS   Sep 01,2026 12:04 am
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభా స్థలాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు శుద్ధి చేయడాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఖండించింది. ఇది దళితులను అవమానించడమేనని జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ మండిపడ్డారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Top News


LATEST NEWS   Sep 01,2026 12:05 am
డంపింగ్ యార్డును వెంటనే తరలించాలి
కరీంనగర్: నగరంలో ఏళ్ల తరబడిగా దుర్వాసన, పొగ వెదజల్లుతున్న డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ,...
LATEST NEWS   Sep 01,2026 12:05 am
డంపింగ్ యార్డును వెంటనే తరలించాలి
కరీంనగర్: నగరంలో ఏళ్ల తరబడిగా దుర్వాసన, పొగ వెదజల్లుతున్న డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ,...
LATEST NEWS   Sep 01,2026 12:04 am
మంకమ్మతోటలో రూ.70 లక్షలతో అభివృద్ధి పనులు
కరీంనగర్‌: నగరంలోని 45వ డివిజన్‌ మంకమ్మతోట ప్రాంతంలో రూ.70 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్‌ నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ...
LATEST NEWS   Sep 01,2026 12:04 am
మంకమ్మతోటలో రూ.70 లక్షలతో అభివృద్ధి పనులు
కరీంనగర్‌: నగరంలోని 45వ డివిజన్‌ మంకమ్మతోట ప్రాంతంలో రూ.70 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్‌ నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ...
LATEST NEWS   Sep 01,2026 12:04 am
గుండ్లపల్లి–పొత్తూరు రోడ్డు నిర్మాణం తక్షణమే చేపట్టాలి
కరీంనగర్ : గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి–పొత్తూరు రోడ్డు దుస్థితిపై జనసేన పార్టీ నాయకులు స్పందించారు. డబుల్ రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించాలని కోరుతూ జనసేన పార్లమెంట్ కోఆర్డినేటర్...
LATEST NEWS   Sep 01,2026 12:04 am
గుండ్లపల్లి–పొత్తూరు రోడ్డు నిర్మాణం తక్షణమే చేపట్టాలి
కరీంనగర్ : గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి–పొత్తూరు రోడ్డు దుస్థితిపై జనసేన పార్టీ నాయకులు స్పందించారు. డబుల్ రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించాలని కోరుతూ జనసేన పార్లమెంట్ కోఆర్డినేటర్...
⚠️ You are not allowed to copy content or view source