Logo
Download our app
కిర్గిస్థాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
NEWS   Aug 31,2026 05:43 am
ప్రధాని మోదీ SOC సదస్సు కోసం కిర్గిస్థాన్ చేరుకున్నారు. బిష్కెక్‌లో మోదీకి NRIలు స్వాగతం పలికారు. 'భారత్ మాతా కీ జై' నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు. కిర్గిస్థాన్ పర్యటన సందర్భంగా ప్రధాని 2 రోజుల పాటు పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు షాంఘై సహకార సంస్థ 26వ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.

Top News


LATEST NEWS   Aug 31,2026 11:15 am
300 మందికి అన్నప్రసాద వితరణ
HYD: నిమ్స్ ఆస్ప‌త్రి వ‌ద్ద శ్రీ అయ్యప్ప ధర్మశాస్త్ర సేవ సమితి (చింతల్) ఆధ్వర్యంలో పేద రోగులకు, వారి సహాయకులకు, అనార్తులకు 300 మందికి అన్నప్రసాద వితరణ...
LATEST NEWS   Aug 31,2026 11:15 am
300 మందికి అన్నప్రసాద వితరణ
HYD: నిమ్స్ ఆస్ప‌త్రి వ‌ద్ద శ్రీ అయ్యప్ప ధర్మశాస్త్ర సేవ సమితి (చింతల్) ఆధ్వర్యంలో పేద రోగులకు, వారి సహాయకులకు, అనార్తులకు 300 మందికి అన్నప్రసాద వితరణ...
LATEST NEWS   Aug 31,2026 10:45 am
అమెరికాలోనూ వరద బీభత్సం!
అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్కులో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. బ్రైట్ ఏంజెల్ క్రీక్‌లో నిన్న‌ మధ్యాహ్నం వరద ఉద్ధృతి పెరగడంతో 20 మందికి...
LATEST NEWS   Aug 31,2026 10:45 am
అమెరికాలోనూ వరద బీభత్సం!
అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్కులో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. బ్రైట్ ఏంజెల్ క్రీక్‌లో నిన్న‌ మధ్యాహ్నం వరద ఉద్ధృతి పెరగడంతో 20 మందికి...
LATEST NEWS   Aug 31,2026 05:11 am
30 ఏళ్ల త‌ర్వాత క‌లిసిన ఫ్రెండ్స్!
తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రిని కుంట చంద్రగౌడ్ నిజామాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. 33 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో ఇరువురూ ఆత్మీయంగా...
LATEST NEWS   Aug 31,2026 05:11 am
30 ఏళ్ల త‌ర్వాత క‌లిసిన ఫ్రెండ్స్!
తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రిని కుంట చంద్రగౌడ్ నిజామాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. 33 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో ఇరువురూ ఆత్మీయంగా...
⚠️ You are not allowed to copy content or view source