Logo
Download our app
ఏజెన్సీ ప్రాంత సమస్యల సాధనకు కృషి చేయాలి: లక్ష్మణ్ నాయక్
NEWS   Aug 30,2026 04:25 pm
లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో గిరిజన లంబాడి సంఘాల అత్యవసర సమావేశం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జీఓ 3 స్థానంలో కొత్త జీఓ తీసుకురావాలని, 1/70 చట్టం అమలు చేయాలని, గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని చర్చించారు. సింగరేణిలో ఏజెన్సీ గిరిజనులకు 80 శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Top News


LATEST NEWS   Aug 30,2026 04:25 pm
కరీంనగర్ అభివృద్ధికి నిరంతరం కృషి: గంగుల
కరీంనగర్ 58వ డివిజన్‌ టవర్ సర్కిల్ ప్రాంతంలో రూ.50 లక్షల యుఐడిఎఫ్ (UIDF) నిధులతో చేపట్టిన ఎస్‌డబ్ల్యూజీ ఆర్‌సీసీ పైప్‌లైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే...
LATEST NEWS   Aug 30,2026 04:25 pm
కరీంనగర్ అభివృద్ధికి నిరంతరం కృషి: గంగుల
కరీంనగర్ 58వ డివిజన్‌ టవర్ సర్కిల్ ప్రాంతంలో రూ.50 లక్షల యుఐడిఎఫ్ (UIDF) నిధులతో చేపట్టిన ఎస్‌డబ్ల్యూజీ ఆర్‌సీసీ పైప్‌లైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే...
LATEST NEWS   Aug 30,2026 04:24 pm
తారు రోడ్డు పనులకు శంకుస్థాపన
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద ₹33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న తారు రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు....
LATEST NEWS   Aug 30,2026 04:24 pm
తారు రోడ్డు పనులకు శంకుస్థాపన
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద ₹33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న తారు రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు....
LATEST NEWS   Aug 30,2026 04:24 pm
ఆర్‌ఓబీ వద్ద తారు రోడ్డుకు భూమిపూజ
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) వద్ద రూ. 33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న నూతన తారు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన...
LATEST NEWS   Aug 30,2026 04:24 pm
ఆర్‌ఓబీ వద్ద తారు రోడ్డుకు భూమిపూజ
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) వద్ద రూ. 33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న నూతన తారు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన...
⚠️ You are not allowed to copy content or view source