Logo
Download our app
కరీంనగర్ అభివృద్ధికి నిరంతరం కృషి: గంగుల
NEWS   Aug 30,2026 04:25 pm
కరీంనగర్ 58వ డివిజన్‌ టవర్ సర్కిల్ ప్రాంతంలో రూ.50 లక్షల యుఐడిఎఫ్ (UIDF) నిధులతో చేపట్టిన ఎస్‌డబ్ల్యూజీ ఆర్‌సీసీ పైప్‌లైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పరిశీలించారు. వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పనులను తనిఖీ చేశారు. నాణ్యతతో, వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Top News


LATEST NEWS   Aug 30,2026 04:25 pm
ఏజెన్సీ ప్రాంత సమస్యల సాధనకు కృషి చేయాలి: లక్ష్మణ్ నాయక్
లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో గిరిజన లంబాడి సంఘాల అత్యవసర సమావేశం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జీఓ...
LATEST NEWS   Aug 30,2026 04:25 pm
ఏజెన్సీ ప్రాంత సమస్యల సాధనకు కృషి చేయాలి: లక్ష్మణ్ నాయక్
లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో గిరిజన లంబాడి సంఘాల అత్యవసర సమావేశం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జీఓ...
LATEST NEWS   Aug 30,2026 04:24 pm
తారు రోడ్డు పనులకు శంకుస్థాపన
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద ₹33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న తారు రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు....
LATEST NEWS   Aug 30,2026 04:24 pm
తారు రోడ్డు పనులకు శంకుస్థాపన
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద ₹33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న తారు రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు....
LATEST NEWS   Aug 30,2026 04:24 pm
ఆర్‌ఓబీ వద్ద తారు రోడ్డుకు భూమిపూజ
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) వద్ద రూ. 33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న నూతన తారు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన...
LATEST NEWS   Aug 30,2026 04:24 pm
ఆర్‌ఓబీ వద్ద తారు రోడ్డుకు భూమిపూజ
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) వద్ద రూ. 33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న నూతన తారు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన...
⚠️ You are not allowed to copy content or view source