అధికారుల సమన్వయం అవసరం: సునీల్ రావు
NEWS Aug 29,2026 11:28 pm
కరీంనగర్: నగర సమస్యల త్వరితగతిన పరిష్కారానికి అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రతి డివిజన్లో అదనంగా ఇద్దరు తాత్కాలిక సిబ్బందిని నియమించాలని కోరగా, ఈ ప్రతిపాదనకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్నారు.