Logo
Download our app
కార్యకర్తలకు అండగా ఉంటాం: కడియం
NEWS   Aug 29,2026 02:15 pm
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతాని కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.

Top News


LATEST NEWS   Aug 29,2026 02:15 pm
పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
కరీంనగర్: పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మైనారిటీ అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు సోహెబ్ అహ్మద్ ఖాన్ తెలిపారు. అకాడమీ...
LATEST NEWS   Aug 29,2026 02:15 pm
పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
కరీంనగర్: పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మైనారిటీ అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు సోహెబ్ అహ్మద్ ఖాన్ తెలిపారు. అకాడమీ...
LATEST NEWS   Aug 29,2026 02:14 pm
వరంగల్ మీదుగా స్పెషల్ ట్రైన్స్!
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. వరంగల్ మీదుగా కాన్పూర్ సెంట్రల్–మదురై–కాన్పూర్ సెంట్రల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు....
LATEST NEWS   Aug 29,2026 02:14 pm
వరంగల్ మీదుగా స్పెషల్ ట్రైన్స్!
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. వరంగల్ మీదుగా కాన్పూర్ సెంట్రల్–మదురై–కాన్పూర్ సెంట్రల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు....
LATEST NEWS   Aug 29,2026 02:13 pm
ITIలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మూడో విడత అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జుమ్లా...
LATEST NEWS   Aug 29,2026 02:13 pm
ITIలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మూడో విడత అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జుమ్లా...
⚠️ You are not allowed to copy content or view source