Logo
Download our app
తెలంగాణలో ఆందోళనకరంగా క్రైమ్ రేట్
NEWS   Aug 28,2026 09:44 pm
తెలంగాణలో గత మూడేళ్లతో పోలిస్తే మొత్తం నేరాల సంఖ్య 7.15% మేర పెరిగింది. మాదకద్రవ్యాలు (నార్కోటిక్స్) సంబంధిత కేసులు 46% పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశంలో DGP సీవీ ఆనంద్ ఈ గణాంకాలను తెలిపారు. పోలీసు శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, 2023-24లో 2,65,377గా నమోదైన మొత్తం కేసుల సంఖ్య, 2025-26 నాటికి 2,84,363కు చేరింది. ఇదే సమయంలో నార్కోటిక్స్ కేసులు 2,026 నుంచి 2,960కు పెరిగాయి. ఇక వ్యవస్థీకృత నేరాలు (ఆర్గనైజ్డ్ క్రైమ్) ఏకంగా 1,704% పెరుగుదలతో 25 నుంచి 451కి చేరింది.

Top News


LATEST NEWS   Aug 28,2026 09:40 pm
అన్నపూర్ణ క్యాంటీన్ తనిఖీ చేసిన కమిషనర్
ప్రజలకు అందించే భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో నిర్వహిస్తున్న రూ.5 అన్నపూర్ణ క్యాంటీన్ ను...
LATEST NEWS   Aug 28,2026 09:40 pm
అన్నపూర్ణ క్యాంటీన్ తనిఖీ చేసిన కమిషనర్
ప్రజలకు అందించే భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో నిర్వహిస్తున్న రూ.5 అన్నపూర్ణ క్యాంటీన్ ను...
LATEST NEWS   Aug 28,2026 08:23 pm
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
హనుమకొండలోని స్కానింగ్,డయాగ్నొస్టిక్ సెంటర్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయాగ్నస్టిక్ సెంటర్ లో స్కానింగ్ ల వివరాలను స్కానింగ్ కేంద్రం ప్రతినిధులను కలెక్టర్...
LATEST NEWS   Aug 28,2026 08:23 pm
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
హనుమకొండలోని స్కానింగ్,డయాగ్నొస్టిక్ సెంటర్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయాగ్నస్టిక్ సెంటర్ లో స్కానింగ్ ల వివరాలను స్కానింగ్ కేంద్రం ప్రతినిధులను కలెక్టర్...
LATEST NEWS   Aug 28,2026 08:22 pm
విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
కరీంనగర్‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణల సవరణ చట్టాన్ని రద్దు చేసేవరకు పోరాడాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో బషీర్‌బాగ్ విద్యుత్‌...
LATEST NEWS   Aug 28,2026 08:22 pm
విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
కరీంనగర్‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణల సవరణ చట్టాన్ని రద్దు చేసేవరకు పోరాడాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో బషీర్‌బాగ్ విద్యుత్‌...
⚠️ You are not allowed to copy content or view source