న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి:
టీఎస్టిటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు
NEWS Aug 27,2026 08:14 pm
భద్రాది కొత్తగూడెం జిల్లా టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న మహా ధర్నాలో టీఎస్టిటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానోత్ రాములు నాయక్ పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.