Logo
Download our app
తెలంగాణ ఉద్యమ తరహాలో పోరు తప్పదు
NEWS   Aug 27,2026 02:55 pm
కరీంనగర్‌: పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. జేఏసీ పిలుపు మేరకు టి.ఎన్.జి.ఓ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, టి.జి.ఓ జిల్లా కన్వీనర్ కాళీచరణ్ నేతృత్వంలో ఈ నిరసన జరిగింది. ఆరు డీఏలు, పీఆర్సీ విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సకలజనుల సమ్మె రీతిలో పరిపాలనను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.

Top News


LATEST NEWS   Aug 27,2026 02:56 pm
నగునూరులో రోడ్డు పనులకు శంకుస్థాపన
కరీంనగర్ : నగునూరులో ఎస్‌జీఎఫ్ నిధులు రూ. 10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మల్లికార్జున...
LATEST NEWS   Aug 27,2026 02:56 pm
నగునూరులో రోడ్డు పనులకు శంకుస్థాపన
కరీంనగర్ : నగునూరులో ఎస్‌జీఎఫ్ నిధులు రూ. 10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మల్లికార్జున...
LATEST NEWS   Aug 27,2026 02:55 pm
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. Forbes India 2026లో ప్రకటించిన ‘100 Biggest Celebrities’ ప్రత్యేక సంచిక కవర్‌పై అల్లు...
LATEST NEWS   Aug 27,2026 02:55 pm
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. Forbes India 2026లో ప్రకటించిన ‘100 Biggest Celebrities’ ప్రత్యేక సంచిక కవర్‌పై అల్లు...
BIG NEWS   Aug 27,2026 10:37 am
వరదల్లో తెలుగు యాత్రికులు గల్లంతు
నేపాల్ వారదల్లో తెలుగు వాళ్లు గ‌ల్లంతు అయ్యారు. కైలాస మానసరోవర్‌, నేపాల్‌ విహారయాత్రకు వెళ్లిన 140 మంది తెలుగు యాత్రికులు ఆచూకీ తెలియ‌డం లేదు. హైదరాబాద్‌లోని ఒక...
BIG NEWS   Aug 27,2026 10:37 am
వరదల్లో తెలుగు యాత్రికులు గల్లంతు
నేపాల్ వారదల్లో తెలుగు వాళ్లు గ‌ల్లంతు అయ్యారు. కైలాస మానసరోవర్‌, నేపాల్‌ విహారయాత్రకు వెళ్లిన 140 మంది తెలుగు యాత్రికులు ఆచూకీ తెలియ‌డం లేదు. హైదరాబాద్‌లోని ఒక...
⚠️ You are not allowed to copy content or view source