Logo
Download our app
170 మందిని బ‌లి తీసుకున్న వ‌ర‌ద‌లు
NEWS   Aug 27,2026 10:27 am
కాఠ్‌మాండూ: నేపాల్‌పై జలఖడ్గం విరుచుకుపడింది. టిబెట్‌లో మొదలైన వరద నేపాల్‌ మధ్య ప్రాంతాన్ని తుడిచి పెట్టేసింది. గ్రామాలు, పట్టణాలు జల సమాధి అయ్యాయి. 160 మంది మృతి చెందారు. 750 మందికిపైగా గల్లంతయ్యారు. వారిలో 133 మంది భారతీయులే ఉన్నారు. ఇందులో 77 మంది ఈశా ఫౌండేషన్‌ యాత్రికులున్నారు. వీరంతా ఎన్నారైలు. ప్రవాస తెలుగువారూ వీరిలో ఉన్నారు. మరో 37 మంది తంజావూర్‌కు చెందిన తమిళులూ గల్లంతయ్యారు. టిబెట్‌లో 265 మంది మిస్సింగ్. ముగ్గురు మృతి. వరద దెబ్బకు నేపాల్‌లో భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. నేపాల్‌లో అంధకారం నెలకొంది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షాకు ప్రధాని మోదీ ఫోన్ చేసి, అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Top News


BIG NEWS   Aug 27,2026 10:37 am
వరదల్లో తెలుగు యాత్రికులు గల్లంతు
నేపాల్ వారదల్లో తెలుగు వాళ్లు గ‌ల్లంతు అయ్యారు. కైలాస మానసరోవర్‌, నేపాల్‌ విహారయాత్రకు వెళ్లిన 140 మంది తెలుగు యాత్రికులు ఆచూకీ తెలియ‌డం లేదు. హైదరాబాద్‌లోని ఒక...
BIG NEWS   Aug 27,2026 10:37 am
వరదల్లో తెలుగు యాత్రికులు గల్లంతు
నేపాల్ వారదల్లో తెలుగు వాళ్లు గ‌ల్లంతు అయ్యారు. కైలాస మానసరోవర్‌, నేపాల్‌ విహారయాత్రకు వెళ్లిన 140 మంది తెలుగు యాత్రికులు ఆచూకీ తెలియ‌డం లేదు. హైదరాబాద్‌లోని ఒక...
LATEST NEWS   Aug 27,2026 10:19 am
బ‌స్సు ప్ర‌మాదంలో ఏడుగురు దుర్మ‌ర‌ణం
చిలుక‌లూరిపేట వ‌ద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు ఢీకొట్ట‌డంతో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 8 మందికి గాయాల‌య్యాయి. విజ‌య‌వాడ నుంచి తిరుపతి వెళుతుండా ఈ...
LATEST NEWS   Aug 27,2026 10:19 am
బ‌స్సు ప్ర‌మాదంలో ఏడుగురు దుర్మ‌ర‌ణం
చిలుక‌లూరిపేట వ‌ద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు ఢీకొట్ట‌డంతో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 8 మందికి గాయాల‌య్యాయి. విజ‌య‌వాడ నుంచి తిరుపతి వెళుతుండా ఈ...
LATEST NEWS   Aug 27,2026 10:07 am
నేడు ధర్నా చౌక్ వద భద్రాద్రి జిల్లా జేఏసీ మహాధర్నా
భద్రా జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయుల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నేడు మహా ధర్నా నిర్వహించనున్నారు. పీఆర్‌సీ అమలు, పెండింగ్‌లో ఉన్న...
LATEST NEWS   Aug 27,2026 10:07 am
నేడు ధర్నా చౌక్ వద భద్రాద్రి జిల్లా జేఏసీ మహాధర్నా
భద్రా జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయుల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నేడు మహా ధర్నా నిర్వహించనున్నారు. పీఆర్‌సీ అమలు, పెండింగ్‌లో ఉన్న...
⚠️ You are not allowed to copy content or view source