బస్సు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం
NEWS Aug 27,2026 10:19 am
చిలుకలూరిపేట వద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. విజయవాడ నుంచి తిరుపతి వెళుతుండా ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కొండ మంజులూరు నుంచి వేలూరు వెళుతుండా ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.