పండగ వేళ సునీల్రావు అన్నదానం
NEWS Aug 26,2026 06:03 pm
కరీంనగర్: నగరంలోని భగత్నగర్, గోదాంగడ్డలలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. జైబూన్, ఆదర్శ యూత్ క్లబ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అన్నదానాన్ని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్రావు ప్రారంభించి, ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యూత్ క్లబ్ల ప్రతినిధులు హమీద్, తాహెర్, వసీంఅక్రమ్, ఇమ్రాన్, సలీం తదితరులు పాల్గొన్నారు.