Logo
Download our app
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
NEWS   Aug 25,2026 02:48 pm
మానవ మనుగడకు మొక్కలు చాలా అవసరమని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని రంగసాయపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆట విశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 25,2026 03:30 pm
జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలి
రాజీమార్గమే రాజా మార్గమని వరంగల్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ నిర్మల గీతాంబా పేర్కొన్నారు. వరంగల్ కోర్టు ప్రాంగణంలో...
LATEST NEWS   Aug 25,2026 03:30 pm
జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలి
రాజీమార్గమే రాజా మార్గమని వరంగల్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ నిర్మల గీతాంబా పేర్కొన్నారు. వరంగల్ కోర్టు ప్రాంగణంలో...
LATEST NEWS   Aug 25,2026 03:28 pm
బీర్పూర్‌లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం
బీర్పూర్: మండలంలోని తుంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఎంఈఓ ఎస్. నాగభూషణం TMF డైరీని ఆవిష్కరించారు. సమావేశానికి...
LATEST NEWS   Aug 25,2026 03:28 pm
బీర్పూర్‌లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం
బీర్పూర్: మండలంలోని తుంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఎంఈఓ ఎస్. నాగభూషణం TMF డైరీని ఆవిష్కరించారు. సమావేశానికి...
LATEST NEWS   Aug 25,2026 02:49 pm
తిరుపతికి వరంగల్ మీదుగా మరొక రైలు
వరంగల్ మీదుగా తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. దాన్బాద్ నుంచి కోయంబత్తూర్ అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించింది. 22363...
LATEST NEWS   Aug 25,2026 02:49 pm
తిరుపతికి వరంగల్ మీదుగా మరొక రైలు
వరంగల్ మీదుగా తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. దాన్బాద్ నుంచి కోయంబత్తూర్ అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించింది. 22363...
⚠️ You are not allowed to copy content or view source