Logo
Download our app
మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలి
NEWS   Aug 19,2026 02:03 pm
ఇవ్వాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏడాదికి రూ. 32,000 కోట్లు సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్నామన్నారు. అయితే చిన్న చిన్న లోపాలను సవరించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 19,2026 02:07 pm
చెరుకు రైతులకు రూ.38 కోట్లు చెల్లించాలి
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు బకాయిలుగా ఉన్న రూ.38 కోట్లు వెంటనే చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ డిమాండ్ చేశాయి. చోడవరం ఎమ్మార్వో కార్యాలయం...
LATEST NEWS   Aug 19,2026 02:07 pm
చెరుకు రైతులకు రూ.38 కోట్లు చెల్లించాలి
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు బకాయిలుగా ఉన్న రూ.38 కోట్లు వెంటనే చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ డిమాండ్ చేశాయి. చోడవరం ఎమ్మార్వో కార్యాలయం...
LATEST NEWS   Aug 19,2026 02:07 pm
కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలి
చోడవరం మండలంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్లకు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు ఎస్సీ కమిషన్ డైరెక్టర్ వారాడ సీతారాంను...
LATEST NEWS   Aug 19,2026 02:07 pm
కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలి
చోడవరం మండలంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్లకు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు ఎస్సీ కమిషన్ డైరెక్టర్ వారాడ సీతారాంను...
LATEST NEWS   Aug 19,2026 01:59 pm
రాయికల్: ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం
రాయికల్ పట్టణ కేంద్రంలో శ్రీ విఘ్నేశ్వర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు గుగ్గిల...
LATEST NEWS   Aug 19,2026 01:59 pm
రాయికల్: ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం
రాయికల్ పట్టణ కేంద్రంలో శ్రీ విఘ్నేశ్వర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు గుగ్గిల...
⚠️ You are not allowed to copy content or view source