జిజ్ఞాస రాష్ట్రస్థాయి ప్రదర్శనలో జగిత్యాల విద్యార్థినుల ప్రతిభ
NEWS Aug 18,2026 08:26 pm
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు జిజ్ఞాస రాష్ట్రస్థాయి విద్యార్థి అధ్యయన ప్రాజెక్ట్ ప్రదర్శనలో ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన ప్రదర్శనలో హిందీ-తెలుగు భాషల్లో సమాన ఉచ్చారణ, భిన్నార్థ పదాలపై రూపొందించిన ప్రాజెక్ట్ను 5గురు విద్యార్థినులు ప్రదర్శించారు. విద్యార్థినులకు ధ్రువపత్రాలు అందజేయగా, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.