Logo
Download our app
మౌలిక వసతుల కల్పనే ధ్యేయం
NEWS   Aug 17,2026 02:31 pm
కరీంనగర్ నగరపాలక సంస్థ: నగరంలోని 3వ డివిజన్ విద్యారణ్యపురి, 23వ డివిజన్ బాలాజీనగర్‌లలో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. మౌలిక వసతులు మెరుగుపరిచి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, స్థానిక కార్పొరేటర్లు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 17,2026 03:03 pm
గ్రూప్‌-1 లాంటి స్కామ్‌ ఎన్నడూ చూడలేదు
అసెంబ్లీ లాబీలో AP ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 లాంటి స్కామ్‌ను ఎన్నడూ చూడలేదన్నారు. ఎల్లుండి...
LATEST NEWS   Aug 17,2026 03:03 pm
గ్రూప్‌-1 లాంటి స్కామ్‌ ఎన్నడూ చూడలేదు
అసెంబ్లీ లాబీలో AP ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 లాంటి స్కామ్‌ను ఎన్నడూ చూడలేదన్నారు. ఎల్లుండి...
LATEST NEWS   Aug 17,2026 03:00 pm
ఉదయనిధి వ్యాఖ్యలపై అన్నామలై ఆగ్రహం
తమిళనాడు ప్రజలు కోరుకున్న రాజకీయ మార్పును ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని బీజేపీ మాజీ నేత కె. అన్నామలై విమర్శించారు. డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్, నటి త్రిషను...
LATEST NEWS   Aug 17,2026 03:00 pm
ఉదయనిధి వ్యాఖ్యలపై అన్నామలై ఆగ్రహం
తమిళనాడు ప్రజలు కోరుకున్న రాజకీయ మార్పును ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని బీజేపీ మాజీ నేత కె. అన్నామలై విమర్శించారు. డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్, నటి త్రిషను...
LATEST NEWS   Aug 17,2026 02:56 pm
ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. రాహుల్‌గాంధీ ఆస్తులు జప్తు చేయాలని గతంలో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు...
LATEST NEWS   Aug 17,2026 02:56 pm
ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. రాహుల్‌గాంధీ ఆస్తులు జప్తు చేయాలని గతంలో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు...
⚠️ You are not allowed to copy content or view source