Logo
Download our app
దళితపేటల సమస్యలు పరిష్కరించాలి: CITU
NEWS   Aug 17,2026 02:30 pm
పరవాడ: సీఐటీయూ నాయకుడు గనిశెట్టి సత్యనారాయణ బాపడపాలెం, భరిణికం, పరవాడ దళితపేటల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. పరవాడలో శ్మశాన వాటిక లేకపోవడం, బాపడపాలెంలో డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు, భరిణికం దళితపేటలో వీధిలైట్లు, నీటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Top News


LATEST NEWS   Aug 18,2026 09:19 pm
HP గ్యాస్ ఈ-కేవైసీకి మరో అవకాశం
చోడవరం పుష్కల ఏజెన్సీస్ పరిధిలోని HP Gas వినియోగదారులకు e-KYC పూర్తి చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ఏజెన్సీ యజమాని విజయ్ బాబు తెలిపారు. ఆగస్టు 15తో ముగియాల్సిన...
LATEST NEWS   Aug 18,2026 09:19 pm
HP గ్యాస్ ఈ-కేవైసీకి మరో అవకాశం
చోడవరం పుష్కల ఏజెన్సీస్ పరిధిలోని HP Gas వినియోగదారులకు e-KYC పూర్తి చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ఏజెన్సీ యజమాని విజయ్ బాబు తెలిపారు. ఆగస్టు 15తో ముగియాల్సిన...
LATEST NEWS   Aug 18,2026 08:59 pm
గౌడ్లు తలుచుకుంటే 5సార్లు అధికారం
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ, గౌడ్లు కోరుకుంటే కాంగ్రెస్‌ను మరో 5సార్లు అధికారంలోకి తీసుకురావచ్చని...
LATEST NEWS   Aug 18,2026 08:59 pm
గౌడ్లు తలుచుకుంటే 5సార్లు అధికారం
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ, గౌడ్లు కోరుకుంటే కాంగ్రెస్‌ను మరో 5సార్లు అధికారంలోకి తీసుకురావచ్చని...
LATEST NEWS   Aug 18,2026 08:44 pm
ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో MO.డా.శివాని, CHO.వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.....
LATEST NEWS   Aug 18,2026 08:44 pm
ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో MO.డా.శివాని, CHO.వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.....
⚠️ You are not allowed to copy content or view source