అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: MP
NEWS Aug 16,2026 10:54 pm
ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కావ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కృషి ఫలితంగానే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ కు విమానాశ్రయం వచ్చిందన్నారు.