Logo
Download our app
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు 17 టీఎంసీలు తరలింపు
NEWS   Aug 10,2026 10:12 am
ఎల్ నినో ప్రభావంతో క్రిష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గింది. అయితే చంద్రబాబు విజన్ తో ప్రారంభించిన పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజ్ లో గోదారమ్మ నీటి పరవళ్లు తొక్కుతోంది.ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళుతున్న సమయంలో బ్యారేజ్ పై కొద్దిసేపు తన వాహన కాన్వాయ్ నిలిపిన ముఖ్యమంత్రి గోదావరి నీటితో నిండు కుండలా ఉన్న బ్యారేజ్ ను పరిశీలించారు. గోదావరి నీటితో బ్యారేజ్ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోంది సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్ లో ఇప్పటి వరకు 17.52 టిఎంసిల నీటిని కృష్ణా నదికి తరలించినట్లు అధికారులు వివరించారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటి వరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు అధికారులు తెలిపారు. పట్టి సీమ ప్రాజెక్టు ద్వారా సమృద్దిగా గోదావరి జలాలు వస్తున్న నేపధ్యంలో ప్రకాశం బ్యారేజి దిగువన వివిధ కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నామని సీఎం అన్నారు.డెల్టాకు నీటి సరఫరా కోసం మొత్తం కాలువలకు 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. ఎల్ నినో సంక్షోభం నేపథ్యంలో సమర్థ నీటి నిర్వహణ ద్వారా సాగునీటి ఇబ్బందుల్ని అధిగమించవచ్చన్నారు. దీనిపై రైతులకు అవగాహన పెంచాలన్నారు.

Top News


LATEST NEWS   Aug 14,2026 03:25 pm
రాహుల్‌ గాంధీకి భారీ ఊరట
రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై కొనసాగుతున్న...
LATEST NEWS   Aug 14,2026 03:25 pm
రాహుల్‌ గాంధీకి భారీ ఊరట
రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై కొనసాగుతున్న...
LATEST NEWS   Aug 14,2026 03:22 pm
కుప్పంలో ఎయిర్‌పోర్టు....తమిళనాట రచ్చ
కుప్పం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం తమిళనాడులో రాజకీయ రచ్చకు దారితీసింది. హోసూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంటే.. ఏపీ ప్రభుత్వం కుప్పంలో విమానాశ్రయం కోసం భూసేకరణ...
LATEST NEWS   Aug 14,2026 03:22 pm
కుప్పంలో ఎయిర్‌పోర్టు....తమిళనాట రచ్చ
కుప్పం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం తమిళనాడులో రాజకీయ రచ్చకు దారితీసింది. హోసూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంటే.. ఏపీ ప్రభుత్వం కుప్పంలో విమానాశ్రయం కోసం భూసేకరణ...
LATEST NEWS   Aug 14,2026 03:20 pm
విజయవాడ నుంచి కాశీకి విమానాలు
గన్నవరం నుంచి నేడు రెండు కొత్త సర్వీసులు ప్రారంభం అయ్యాయి. వారణాసి, కోల్‌కతాకు వారంలో 3 రోజులు గన్నవరం నుంచి ఈ సర్వీసులు నడపనుంది ఇండిగో. ఈ...
LATEST NEWS   Aug 14,2026 03:20 pm
విజయవాడ నుంచి కాశీకి విమానాలు
గన్నవరం నుంచి నేడు రెండు కొత్త సర్వీసులు ప్రారంభం అయ్యాయి. వారణాసి, కోల్‌కతాకు వారంలో 3 రోజులు గన్నవరం నుంచి ఈ సర్వీసులు నడపనుంది ఇండిగో. ఈ...
⚠️ You are not allowed to copy content or view source