Logo
Download our app
సీఎం బాధ్యత వహించాలి: బీఎస్పీ
NEWS   Aug 07,2026 08:00 pm
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందడం బాధాకరమని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొదిగెలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలోని అర్హుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వానికి ప్రైవేట్ పాఠశాలలపై ఉన్న శ్రద్ధ, ప్రభుత్వ పాఠశాలలపై లేదని విమర్శించారు.

Top News


LIFE STYLE   Aug 07,2026 08:22 pm
సముద్రపు అలల్లా బావి నీరు
గుజరాత్‌లోని మోర్బి జిల్లా విర్పర్దా గ్రామంలో ఓ బావిలో నీరు సముద్రపు అలల్లా ఉబికి కల్లోలంగా మారడం కలకలం రేపుతోంది. 5 రోజులుగా ఈ వింత కొనసాగుతుండగా,...
LIFE STYLE   Aug 07,2026 08:22 pm
సముద్రపు అలల్లా బావి నీరు
గుజరాత్‌లోని మోర్బి జిల్లా విర్పర్దా గ్రామంలో ఓ బావిలో నీరు సముద్రపు అలల్లా ఉబికి కల్లోలంగా మారడం కలకలం రేపుతోంది. 5 రోజులుగా ఈ వింత కొనసాగుతుండగా,...
LATEST NEWS   Aug 07,2026 07:59 pm
తెలంగాణ‌లో ఒంటరిగానే బీజేపీ పోటీ
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో జనసేనతో సహా ఏ పార్టీతోనూ...
LATEST NEWS   Aug 07,2026 07:59 pm
తెలంగాణ‌లో ఒంటరిగానే బీజేపీ పోటీ
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో జనసేనతో సహా ఏ పార్టీతోనూ...
LATEST NEWS   Aug 07,2026 07:51 pm
షాద్‌నగర్‌లో ఘనంగా మైసమ్మ బోనాలు
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ 18వ వార్డులో వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి చందూలాల్ ఆధ్వర్యంలో మైసమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో...
LATEST NEWS   Aug 07,2026 07:51 pm
షాద్‌నగర్‌లో ఘనంగా మైసమ్మ బోనాలు
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ 18వ వార్డులో వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి చందూలాల్ ఆధ్వర్యంలో మైసమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో...
⚠️ You are not allowed to copy content or view source