Logo
Download our app
సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలి
NEWS   Aug 07,2026 07:20 pm
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. డయల్-112 కాల్స్ పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. సైబర్ మోసాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

Top News


LATEST NEWS   Aug 07,2026 08:00 pm
సీఎం బాధ్యత వహించాలి: బీఎస్పీ
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందడం బాధాకరమని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత...
LATEST NEWS   Aug 07,2026 08:00 pm
సీఎం బాధ్యత వహించాలి: బీఎస్పీ
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందడం బాధాకరమని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత...
LATEST NEWS   Aug 07,2026 07:59 pm
తెలంగాణ‌లో ఒంటరిగానే బీజేపీ పోటీ
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో జనసేనతో సహా ఏ పార్టీతోనూ...
LATEST NEWS   Aug 07,2026 07:59 pm
తెలంగాణ‌లో ఒంటరిగానే బీజేపీ పోటీ
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో జనసేనతో సహా ఏ పార్టీతోనూ...
LATEST NEWS   Aug 07,2026 07:51 pm
షాద్‌నగర్‌లో ఘనంగా మైసమ్మ బోనాలు
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ 18వ వార్డులో వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి చందూలాల్ ఆధ్వర్యంలో మైసమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో...
LATEST NEWS   Aug 07,2026 07:51 pm
షాద్‌నగర్‌లో ఘనంగా మైసమ్మ బోనాలు
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ 18వ వార్డులో వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి చందూలాల్ ఆధ్వర్యంలో మైసమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో...
⚠️ You are not allowed to copy content or view source