Logo
Download our app
ఇంటెలిజెన్స్ ఏఎస్‌ఐగా అబ్దుల్ రషీద్‌
NEWS   Aug 07,2026 06:53 pm
కోరుట్ల ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అబ్దుల్ రషీద్ హెడ్ కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆర్‌ఐఓ మోహన్ ఆయనకు ఏఎస్‌ఐ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి అనేది హోదా పెరగడమే కాకుండా బాధ్యతలు కూడా పెరుగుతాయని పేర్కొంటూ, కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

Top News


LATEST NEWS   Aug 07,2026 07:20 pm
సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలి
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన...
LATEST NEWS   Aug 07,2026 07:20 pm
సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలి
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన...
LATEST NEWS   Aug 07,2026 07:13 pm
సీఎం విజయ్ భార్య సంచ‌ల‌న నిర్ణ‌యం
తమిళ సీఎం విజయ్ భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో విజయ్-సంగీత విడాకుల కేసును చెంగల్పట్టు కుటుంబ కోర్టు ముగించింది. ఎన్నికల ముందు...
LATEST NEWS   Aug 07,2026 07:13 pm
సీఎం విజయ్ భార్య సంచ‌ల‌న నిర్ణ‌యం
తమిళ సీఎం విజయ్ భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో విజయ్-సంగీత విడాకుల కేసును చెంగల్పట్టు కుటుంబ కోర్టు ముగించింది. ఎన్నికల ముందు...
LATEST NEWS   Aug 07,2026 06:52 pm
దేశ సంపదను బడా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం ఆపాలి: సిపిఐ
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు ఇది ఐక్యంగా ఉద్యమించాలని సిపిఐ గద్వాల జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు పిలుపునిచ్చారు....
LATEST NEWS   Aug 07,2026 06:52 pm
దేశ సంపదను బడా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం ఆపాలి: సిపిఐ
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు ఇది ఐక్యంగా ఉద్యమించాలని సిపిఐ గద్వాల జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు పిలుపునిచ్చారు....
⚠️ You are not allowed to copy content or view source