Logo
Download our app
మెట్‌పల్లిలో 15 వాహనాలపై కేసులు
NEWS   Aug 06,2026 11:13 pm
మెట్‌పల్లి పట్టణంలోని డిపో సమీప జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా స్పెషల్ స్క్వాడ్ అధికారి వంశీధర్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో ధ్రువపత్రాలు లేని 15 వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, బీమా, ఇతర అవసరమైన పత్రాలను వెంట ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.

Top News


LATEST NEWS   Aug 06,2026 11:14 pm
భూముల రీసర్వే వేగవంతం చేయాలి
హనుమకొండ జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో భూముల రీసర్వే పురోగతిపై భూముల...
LATEST NEWS   Aug 06,2026 11:14 pm
భూముల రీసర్వే వేగవంతం చేయాలి
హనుమకొండ జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో భూముల రీసర్వే పురోగతిపై భూముల...
LATEST NEWS   Aug 06,2026 11:12 pm
బీజేపీ ధార్మిక సెల్ ఆధ్వర్యంలో బోనాలు
కోరుట్ల పట్టణంలోని గడిబురుజుల వద్ద వెలసిన గడి మైసమ్మ తల్లికి బీజేపీ ఎండోమెంట్ ధార్మిక సెల్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు...
LATEST NEWS   Aug 06,2026 11:12 pm
బీజేపీ ధార్మిక సెల్ ఆధ్వర్యంలో బోనాలు
కోరుట్ల పట్టణంలోని గడిబురుజుల వద్ద వెలసిన గడి మైసమ్మ తల్లికి బీజేపీ ఎండోమెంట్ ధార్మిక సెల్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు...
LATEST NEWS   Aug 06,2026 11:11 pm
ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో బోనాలు
కోరుట్లలో ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి...
LATEST NEWS   Aug 06,2026 11:11 pm
ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో బోనాలు
కోరుట్లలో ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి...
⚠️ You are not allowed to copy content or view source