Logo
Download our app
లిక్కర్ కేసు నిందితుడు ఈశ్వర్ కి 18వరకూ రిమాండ్
NEWS   Aug 05,2026 11:53 am
ఏపీ మద్యం కేసు నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది కోర్ట్. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. ఏపీ మద్యం కేసులో ఏ-9 నిందితుడిగా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చాక సిట్ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Top News


LATEST NEWS   Aug 05,2026 11:56 am
దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్‌లో మరికొన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా సదరం సేవలు మనమిత్ర లోకి వచ్చేశాయి. ...
LATEST NEWS   Aug 05,2026 11:56 am
దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్‌లో మరికొన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా సదరం సేవలు మనమిత్ర లోకి వచ్చేశాయి. ...
LATEST NEWS   Aug 05,2026 11:50 am
జుట్టు అమ్మేసుకుంటున్న ఇరానీయులు
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న కొనుగోలు శక్తితో పేద కుటుంబాలు సతమతమవుతున్నాయి. మనుగడ కోసం అనేక మార్గాలు అన్వేషిస్తున్న IRAN ప్రజలు.. జుట్టు, పర్‌ఫ్యూమ్‌ బాటిళ్లు, వస్తువులను...
LATEST NEWS   Aug 05,2026 11:50 am
జుట్టు అమ్మేసుకుంటున్న ఇరానీయులు
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న కొనుగోలు శక్తితో పేద కుటుంబాలు సతమతమవుతున్నాయి. మనుగడ కోసం అనేక మార్గాలు అన్వేషిస్తున్న IRAN ప్రజలు.. జుట్టు, పర్‌ఫ్యూమ్‌ బాటిళ్లు, వస్తువులను...
LATEST NEWS   Aug 05,2026 11:47 am
వెల్ఫేర్ గ్రూప్ అక్రమాలు .. ED సోదాలు
తెలుగు రాష్ట్రాల్లో వెల్ఫేర్ గ్రూప్ పేరుతో పలు అక్రమాలకు పాల్పడ్డారు వైసీపీ నేత విజయ్ ప్రసాద్. దీంతో హైదరాబాద్, విశాఖలోని ఐదుచోట్ల సోదాలు జరుపుతున్నారు ఈడీ...
LATEST NEWS   Aug 05,2026 11:47 am
వెల్ఫేర్ గ్రూప్ అక్రమాలు .. ED సోదాలు
తెలుగు రాష్ట్రాల్లో వెల్ఫేర్ గ్రూప్ పేరుతో పలు అక్రమాలకు పాల్పడ్డారు వైసీపీ నేత విజయ్ ప్రసాద్. దీంతో హైదరాబాద్, విశాఖలోని ఐదుచోట్ల సోదాలు జరుపుతున్నారు ఈడీ...
⚠️ You are not allowed to copy content or view source