బాల్టిమోర్ నగరంలో జరగనున్న ఆటా 19వ మహాసభలకు అధ్యక్షుడు జయంత్ చల్లా ఆహ్వానించారు. వీడియో ద్వారా ప్రసంగిస్తూ, ఆటా మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయాయ్యని, ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారని అంటూ, ఈ మహాసభలకు అందరూ రావాల్సిందిగా కోరారు. ఆటా వేడుకలు జూలై 31 నుంచి ప్రారంభం అవుతున్నాయి.