విద్యార్థులకు AP సర్కార్ గుడ్ న్యూస్
NEWS Jul 25,2026 03:42 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ, బీటెక్, డిప్లొమా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025–26 విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. మొత్తం సుమారు రూ.600 కోట్ల బకాయిల్లో తొలి విడతగా రూ.400 కోట్లు విడుదల చేసింది.