బసవతారకం NTRఛారిటబుల్ ట్రస్ట్ కి శ్రీకారం
NEWS Jul 25,2026 03:39 pm
మహానటుడు ఎన్టీఆర్ సతీమణి బసవతారకం శత జయంతి సందర్భంగా శుక్రవారం ఆ కుటుంబ సభ్యులు బసవతారకం ఎన్డీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించారు. ఈ ట్రస్ట్కు ఛైర్మన్గా ఎన్టీఆర్ తనయుడు మోహనకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. నందమూరి మోహనరూప, నందమూరి సీమంతిని, తుమ్మల ప్రసన్నకుమార్ ఇందులో ట్రస్టీలుగా ఉంటారు. నాన్నగారి ప్రయాణంలో ఆయనకు అండగా నిలిచి, తనదైన బాధ్యతగా మా అందరినీ పెంచి తీర్చిదిద్దారు.