తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
NEWS Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దికుంట నర్సాగౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి ఏకాదశి ఆధ్యాత్మిక చైతన్యం, సుఖశాంతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇలాంటి పండుగలను ప్రజలంతా ఐకమత్యంతో మరెన్నో జరుపుకోవాలని కోరారు.