కామారెడ్డిలో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నూతన పట్టణ కమిటీని ప్రకటించారు. మర్రిపల్లి అరుణ్ మాదిగను అధ్యక్షుడుగా, మంథని సామ్యెల్ మాదిగను జిల్లా ఇంఛార్జిగా నియమించారు. ఈ సందర్భంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో MRPS నాయకులు తదితరులు పాల్గొన్నారు.