సాయగౌడ్ సమక్షంలో TRS పార్టీలో చేరిక
NEWS Jul 25,2026 12:00 pm
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్నూర్ గ్రామానికి చెందిన ఖాట్మండే శ్రవణ్ రావు, ఉత్నూర్ బీజేపీ గ్రామ ఇంచార్జి కయ్యాలా రవి, తమ పదవులకు రాజీనామా చేసి, శుక్రవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలాలి సాయగౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పంచాజన్య పథకాలకు ఆకర్షితులై ప్రజలు పార్టీలో చేరుతున్నారని సాయగౌడ్ అన్నారు. టీఆర్ఎస్ చీఫ్ కవితక్క, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.