ఆర్యవైశ్య మహాసభకు కార్యవర్గ సభ్యులుగా దారా నరసింహారావు
NEWS Jul 24,2026 03:35 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అసోసియేట్ కార్యవర్గ సభ్యులుగా పాల్వంచకు చెందిన దారా నరసింహారావును నియమించారు. ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని నరసింహారావు తెలిపారు. రాష్ట్ర, జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు ధారా రమేష్, జిల్లా నాయకులు ధారా నరసింహారావుకి అభినందనలు తెలిపారు.