Logo
Download our app
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కోసం ర్యాలీ
NEWS   Jul 23,2026 09:34 pm
విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అణచివేత విధానాలు, ప్రజాస్వామ్య హక్కుల హరణకు నిరసనగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. యువత అభిప్రాయాలను గౌరవించి, వారి గొంతును అణిచివేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల తరఫున పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jul 24,2026 04:35 pm
విద్యార్థులతో పెట్టుకోవద్దు మోడీ.. ఖబడ్దార్
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా బీఆర్ఎస్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు,...
LATEST NEWS   Jul 24,2026 04:35 pm
విద్యార్థులతో పెట్టుకోవద్దు మోడీ.. ఖబడ్దార్
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా బీఆర్ఎస్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు,...
LATEST NEWS   Jul 24,2026 04:30 pm
పంచదార్లలో పర్మిషన్లు రద్దు!
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని చారిత్రక పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పర్యావరణ నిబంధనలను బేఖాతరు చేస్తూ, స్థానిక...
LATEST NEWS   Jul 24,2026 04:30 pm
పంచదార్లలో పర్మిషన్లు రద్దు!
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని చారిత్రక పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పర్యావరణ నిబంధనలను బేఖాతరు చేస్తూ, స్థానిక...
LATEST NEWS   Jul 24,2026 03:59 pm
పేపర్‌ లీక్‌ చేస్తే పదేళ్ల జైలు..బిల్లుకి కేబినెట్ ఓకే
దేశంలో వివిధ ఎంట్రన్స్ పరీక్షా పత్రాల లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన...
LATEST NEWS   Jul 24,2026 03:59 pm
పేపర్‌ లీక్‌ చేస్తే పదేళ్ల జైలు..బిల్లుకి కేబినెట్ ఓకే
దేశంలో వివిధ ఎంట్రన్స్ పరీక్షా పత్రాల లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన...
⚠️ You are not allowed to copy content or view source