Logo
Download our app
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారా?
NEWS   Jul 23,2026 12:45 pm
దేశంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. ఈ మేరకు ఆయన పేరుతో చెలామణి అవుతున్న ఒక లేఖ కేవలం నకిలీదని ప్రభుత్వం తెలిపింది.

Top News


LATEST NEWS   Jul 23,2026 01:03 pm
హైదరాబాద్‌కు బాలయ్య.. AIG లో చికిత్స
బాలకృష్ణ ఓ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆయనను ఏఐజీ...
LATEST NEWS   Jul 23,2026 01:03 pm
హైదరాబాద్‌కు బాలయ్య.. AIG లో చికిత్స
బాలకృష్ణ ఓ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆయనను ఏఐజీ...
LATEST NEWS   Jul 23,2026 12:28 pm
'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు’
'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరంటూ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. 'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై...
LATEST NEWS   Jul 23,2026 12:28 pm
'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు’
'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరంటూ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. 'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై...
LATEST NEWS   Jul 23,2026 12:27 pm
పేపర్ లీకేజీ ఘటనలపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లు
ప్రధాని నరేంద్రమోదీ గురువారం కీలక ప్రకటన చేశారు. పరీక్ష పత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితగతిన కఠినశిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు లను ఏర్పాటు చేస్తుందని...
LATEST NEWS   Jul 23,2026 12:27 pm
పేపర్ లీకేజీ ఘటనలపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లు
ప్రధాని నరేంద్రమోదీ గురువారం కీలక ప్రకటన చేశారు. పరీక్ష పత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితగతిన కఠినశిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు లను ఏర్పాటు చేస్తుందని...
⚠️ You are not allowed to copy content or view source