పేపర్ లీకేజీ ఘటనలపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లు
NEWS Jul 23,2026 12:27 pm
ప్రధాని నరేంద్రమోదీ గురువారం కీలక ప్రకటన చేశారు. పరీక్ష పత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితగతిన కఠినశిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం ఫాస్ట్ట్రాక్ కోర్టు లను ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు.యువత భవిష్యత్తుకు హాని చేయాలని చూసేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, వారి సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని వెల్లడించారు.