బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు చేపట్టారు. భారతీయ మూలాలు ఉన్న ఇద్దరికి ఆయన క్యాబినెట్లో మంత్రి పదవులు దక్కాయి. ఒకరు కనిష్క నారాయణ్ కాగా.. మరొకరు లీసా నాండీ. వేల్స్ నుంచి ఎంపీగా గెలిచిన కనిష్క యూకే తొలి ఏఐ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బిహార్లో జన్మించారు.