Logo
Download our app
సగం జీతం ఇవ్వండి చాలన్న ఐఎఎస్ .. ఎవరు?
NEWS   Jul 21,2026 05:06 pm
కొంతమంది అధికారులు నిజాయితీతో పనిచేస్తారు. తాము తీసుకుంటున్న జీతానికి తగిన విధంగా న్యాయం చేస్తుంటారు. తనకు కేవలం నాలుగు గంటల పని మాత్రమే ఉంటోందని, ఆ కారణంగా తన జీతాన్ని సగానికి తగ్గించాలని రాష్ట్ర పాలనా యంత్రాంగాన్ని కోరుతూ యూపీకి చెందిన ఒక ఐఏఎస్‌ అధికారి రింకూ సింగ్ రాసిన లేఖ సంచలనం సృష్టించింది

Top News


LATEST NEWS   Jul 21,2026 06:50 pm
ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమంపై TJF సూచనలు
ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీ చైర్మన్ కేశవరావు, సభ్యులు కోదండరాం, మోతె శోభన్ రెడ్డి, రాములు నాయక్, ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లతో సమావేశం జరిగింది. తెలంగాణ జర్నలిస్టుల...
LATEST NEWS   Jul 21,2026 06:50 pm
ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమంపై TJF సూచనలు
ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీ చైర్మన్ కేశవరావు, సభ్యులు కోదండరాం, మోతె శోభన్ రెడ్డి, రాములు నాయక్, ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లతో సమావేశం జరిగింది. తెలంగాణ జర్నలిస్టుల...
ENTERTAINMENT   Jul 21,2026 05:23 pm
బాలయ్య బాబు త్వరగా కోలుకోవాలి
#NBK111 షూటింగ్‌లో గాయపడిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్‌, నటులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా...
ENTERTAINMENT   Jul 21,2026 05:23 pm
బాలయ్య బాబు త్వరగా కోలుకోవాలి
#NBK111 షూటింగ్‌లో గాయపడిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్‌, నటులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా...
LATEST NEWS   Jul 21,2026 05:19 pm
మోడీ ఇంటి ముందు రాహుల్, ప్రియాంక నిరసన
నీట్ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో విపక్షాలు కూడా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు...
LATEST NEWS   Jul 21,2026 05:19 pm
మోడీ ఇంటి ముందు రాహుల్, ప్రియాంక నిరసన
నీట్ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో విపక్షాలు కూడా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు...
⚠️ You are not allowed to copy content or view source