కొంతమంది అధికారులు నిజాయితీతో పనిచేస్తారు. తాము తీసుకుంటున్న జీతానికి తగిన విధంగా న్యాయం చేస్తుంటారు. తనకు కేవలం నాలుగు గంటల పని మాత్రమే ఉంటోందని, ఆ కారణంగా తన జీతాన్ని సగానికి తగ్గించాలని రాష్ట్ర పాలనా యంత్రాంగాన్ని కోరుతూ యూపీకి చెందిన ఒక ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ రాసిన లేఖ సంచలనం సృష్టించింది