Logo
Download our app
ఏపీలో ఆగస్ట్ 15 వేడుకలకు భారీ ఏర్పాట్లు
NEWS   Jul 18,2026 12:07 pm
ఆంధ్రప్రదేశ్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గతంలో ఎన్నడూ లేని రీతిలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత సన్నాహాలు చేస్తోంది. 'స్వర్ణాంధ్ర 2047' ఇతివృత్తంతో రాజధాని అమరావతి వేదికగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. సాయి ప్రసాద్ శుక్రవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Top News


LATEST NEWS   Jul 18,2026 01:09 pm
‘మిషన్ ఆగమన్’ప్రయోగం సక్సెస్
‘మిషన్ ఆగమన్’ ద్వారా భారత అంతరిక్ష రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేటు సంస్థ అయిన ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్...
LATEST NEWS   Jul 18,2026 01:09 pm
‘మిషన్ ఆగమన్’ప్రయోగం సక్సెస్
‘మిషన్ ఆగమన్’ ద్వారా భారత అంతరిక్ష రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేటు సంస్థ అయిన ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్...
LATEST NEWS   Jul 18,2026 12:08 pm
మహిళ పై దాడి ఘటనపై చంద్రబాబు సీరియస్
గత వైసీపీ పాలనకు ,ప్రస్తుత కూటమి పాలనకు ఉన్న స్పష్టమైన తేడాను తెలిపే సంఘటన ఇది .వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్త దగ్గరనుంచి మంత్రుల వరకు...
LATEST NEWS   Jul 18,2026 12:08 pm
మహిళ పై దాడి ఘటనపై చంద్రబాబు సీరియస్
గత వైసీపీ పాలనకు ,ప్రస్తుత కూటమి పాలనకు ఉన్న స్పష్టమైన తేడాను తెలిపే సంఘటన ఇది .వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్త దగ్గరనుంచి మంత్రుల వరకు...
LATEST NEWS   Jul 18,2026 12:02 pm
విజయ్‌ సర్కార్ ని కూల్చేందుకు ప్రాజెక్ట్‌ మేఘాలయ
తమిళనాడు ముఖ్యమంత్రి గా ఇటీవలే అధికారం చేపట్టిన జోసెఫ్‌ విజయ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పన్నిన కుట్రకు ‘ప్రాజెక్ట్‌ మేఘాలయ’గా పేరు పెట్టినట్లు ఆ రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో...
LATEST NEWS   Jul 18,2026 12:02 pm
విజయ్‌ సర్కార్ ని కూల్చేందుకు ప్రాజెక్ట్‌ మేఘాలయ
తమిళనాడు ముఖ్యమంత్రి గా ఇటీవలే అధికారం చేపట్టిన జోసెఫ్‌ విజయ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పన్నిన కుట్రకు ‘ప్రాజెక్ట్‌ మేఘాలయ’గా పేరు పెట్టినట్లు ఆ రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో...
⚠️ You are not allowed to copy content or view source