మహిళ పై దాడి ఘటనపై చంద్రబాబు సీరియస్
NEWS Jul 18,2026 12:08 pm
గత వైసీపీ పాలనకు ,ప్రస్తుత కూటమి పాలనకు ఉన్న స్పష్టమైన తేడాను తెలిపే సంఘటన ఇది .వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్త దగ్గరనుంచి మంత్రుల వరకు ఇష్టారీతిన వ్యవహరించారు .అధికారాన్ని ,పార్టీని అడ్డంపెట్టుకొని వాళ్ళు చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు .కూటమి పాలనలో నేరం చేసింది ఎవరైనాసరే శిక్ష తప్పదు అన్నట్లు వ్యవహరిస్తోంది ప్రభుత్వం .ఇటీవల గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో మహిళ పై దాడి జరిగింది .ఈ ఘటనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు .మహిళపై దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు.