Logo
Download our app
డైనోసార్ అస్థిపంజరంకు ₹482 కోట్లు!
NEWS   Jul 16,2026 10:22 am
వేలంలో 'గస్' అనే డైనోసార్ అస్థిపంజరం న్యూయార్క్‌లోని సోత్‌బేస్ వేలం కేంద్రంలో రికార్డు స్థాయిలో 50.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 482 కోట్లు) అమ్ముడుపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైనోసార్ శిలాజంగా నిలిచింది. ఈ వేలంలో, 10 నిమిషాల వ్యవధిలోనే 7గురు పోటీదారుల మధ్య హోరాహోరీగా బిడ్డింగ్ సాగింది. ఈ అస్థిపంజరాన్ని 2021లో సౌత్ డకోటాలో కనుగొన్నారు. ఇందులో 183 శిలాజ ఎముకలు లభ్యమాయ్యయి. ఇది డైనోసార్ దేహంలో సుమారు 63% మాత్రమే.

Top News


LIFE STYLE   Jul 15,2026 05:01 pm
టీటీడీకి ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అదేటైంలో భక్తుల నుంచి ఆ ఏడుకొండలవాడికి భారీగా ముడుపులు అందుతున్నాయి. టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు రావడంతో అధికారులు ఆనందం...
LIFE STYLE   Jul 15,2026 05:01 pm
టీటీడీకి ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అదేటైంలో భక్తుల నుంచి ఆ ఏడుకొండలవాడికి భారీగా ముడుపులు అందుతున్నాయి. టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు రావడంతో అధికారులు ఆనందం...
ENTERTAINMENT   Jul 15,2026 04:35 pm
23న దళపతి విజయ్ ‘జన నాయగన్’విడుదల
విజయ్ 'జన నాయగన్' మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అంతా అనుకున్నట్టుగా కాకుండా ఒకరోజు ముందే అంటే ఈ నెల 23న...
ENTERTAINMENT   Jul 15,2026 04:35 pm
23న దళపతి విజయ్ ‘జన నాయగన్’విడుదల
విజయ్ 'జన నాయగన్' మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అంతా అనుకున్నట్టుగా కాకుండా ఒకరోజు ముందే అంటే ఈ నెల 23న...
BIG NEWS   Jul 15,2026 04:30 pm
ముద్రగడ పాడె మోసిన జగన్
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన జగన్,...
BIG NEWS   Jul 15,2026 04:30 pm
ముద్రగడ పాడె మోసిన జగన్
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన జగన్,...
⚠️ You are not allowed to copy content or view source