Logo
Download our app
ముద్రగడ పాడె మోసిన జగన్
NEWS   Jul 15,2026 04:30 pm
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన జగన్, కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ పార్థివ దేహానికి రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు.

Top News


LIFE STYLE   Jul 15,2026 05:01 pm
టీటీడీకి ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అదేటైంలో భక్తుల నుంచి ఆ ఏడుకొండలవాడికి భారీగా ముడుపులు అందుతున్నాయి. టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు రావడంతో అధికారులు ఆనందం...
LIFE STYLE   Jul 15,2026 05:01 pm
టీటీడీకి ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అదేటైంలో భక్తుల నుంచి ఆ ఏడుకొండలవాడికి భారీగా ముడుపులు అందుతున్నాయి. టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు రావడంతో అధికారులు ఆనందం...
ENTERTAINMENT   Jul 15,2026 04:35 pm
23న దళపతి విజయ్ ‘జన నాయగన్’విడుదల
విజయ్ 'జన నాయగన్' మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అంతా అనుకున్నట్టుగా కాకుండా ఒకరోజు ముందే అంటే ఈ నెల 23న...
ENTERTAINMENT   Jul 15,2026 04:35 pm
23న దళపతి విజయ్ ‘జన నాయగన్’విడుదల
విజయ్ 'జన నాయగన్' మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అంతా అనుకున్నట్టుగా కాకుండా ఒకరోజు ముందే అంటే ఈ నెల 23న...
LATEST NEWS   Jul 15,2026 01:03 pm
దాల్మియా సిమెంట్ విస్తరణకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
రాయలసీమ ప్రగతిలో మరో మైలురాయి చేరింది. కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో దాల్మియా సిమెంట్‌ రెండో ప్లాంట్‌ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్‌...
LATEST NEWS   Jul 15,2026 01:03 pm
దాల్మియా సిమెంట్ విస్తరణకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
రాయలసీమ ప్రగతిలో మరో మైలురాయి చేరింది. కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో దాల్మియా సిమెంట్‌ రెండో ప్లాంట్‌ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్‌...
⚠️ You are not allowed to copy content or view source